అల్లుడికి గిల్లుడే!
సాక్షి, సిటీబ్యూరో:  నగరంలో నమోదైన వరకట్నం, వేధింపుల కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ‘ఎన్నారై అల్లుళ్ల’కు చెక్‌ చెప్పడానికి హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయిన వారి పాస్‌పోర్ట్స్‌ రద్దు చేయ…
విజయవాడలో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ:  తమ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటించిన మంత్రి కోటీ నలభైలక్షల రూపాయతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో మూడు నియ…
నూతన వధూవరులకు సీఎం జగన్‌ ఆశీర్వాదం
సాక్షి, భీమవరం : నూతన వధూవరులను ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆశీర్వదించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం హాజరు అయ్యారు. భీమవరంలోని వీఎస్‌ఎస్‌ గార్డెన్‌లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరైన సీఎం జగన్‌ కొత్త జంటను ఆశీర్వదించ…
గూడూరు చెరువుకు నీరు
గూడూరు చెరువుకు నీరు వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్. గూడూరు,సుదినం న్యూస్. గూడూరు రావి చెరువు నుంచి వంకినగుంటకు, వంకిన గుంట నుండి గూడూరు చెరువుకు సాగునీరు వదిలే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే  వెలగపల్లి వరప్రసాద్ రావు గారు.  ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పొనక దేవసేన మ్మ గారు, పట్ట…
హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలి
ఏపీఎండబ్ల్యూఓ నాయకుల డిమాండ్... గూడూరు, సుదినం న్యూస్. గూడూరు : హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలని, గల్ఫ్ తరహాలో శిక్షలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రవూఫ్, జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ లు డిమాండ్ చేశారు. స్థానిక కట…
సరికొత్త శిఖరాలకు చేరిన స్టాక్‌ మార్కెట్‌..
ముంబై  : ప్రభుత్వ రంగ సంస్ధల్లో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం కానుందనే వార్తలతో దలాల్‌ స్ట్రీట్‌లో ఉత్తేజం నెలకొంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ మార్కెట్లు బుధవారం సరికొత్త శిఖరాలకు చేరాయి. గ్లోబల్‌ మార్కెట్లు నిరాశపరిచినా పీఎస్‌యూల్లో డిజిన్వెస…